Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్ రష్మి సోషల్ మీడియా వార్
జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మి గౌతమ్.. వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ప్రశ్నించినందుకు రష్మిని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-07-45-09.jpg)