Andhra Pradesh: అచ్యుతాపురం పేలుడు ఘటన.. 16కు చేరిన మృతుల సంఖ్య

అనకాపల్లిలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. 50మందికి పైగా గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

New Update
Andhra Pradesh: అచ్యుతాపురం పేలుడు ఘటన.. 16కు చేరిన మృతుల సంఖ్య
Advertisment
Advertisment
తాజా కథనాలు