Andhra Pradesh: వైసీపీ మరో జాబితా విడుదల.. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది. గుంటూరు ఎంపీ-కిలారు రోశయ్య, పొన్నూరు-అంబటి మురళి, ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కందుకూరు- బుర్రా మధుసూదన్ యాదవ్, జి.డి నెల్లూరు - కల్లతూర్ కృపాలక్ష్మీ పేర్లను ప్రకటించింది. By B Aravind 28 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ మరో అభ్యర్థుల జాబితాను విడుల చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జ్లను నియమిస్తూ తాజాగా జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులు వివరాలు ఇవే 1. గుంటూరు ఎంపీ - కిలారు రోశయ్య 2. పొన్నూరు - అంబటి మురళి 3.ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్రెడ్డి 4.కందుకూరు - బుర్రా మధుసూదన్ యాదవ్ 5. జి.డి నెల్లూరు - కల్లతూర్ కృపాలక్ష్మీ #lok-sabha-elections-2024 #ysrcp #ap-assembly-elections-2024 సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి