ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

విజయవాడ నగరంలో వరద భారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ సొంత డబ్బులతో ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఆయన కార్యాలయ సిబ్బంది ఆహారాన్ని సిద్ధం చేసి వరద బాధితులకు పంపిస్తున్నారు.

New Update
ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

Advertisment
Advertisment
తాజా కథనాలు