వరద బాధితులకు ఎంపీ వేమిరెడ్డి భారీ ఆర్థిక సాయం

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డితో విజయవాడ వెళ్లి సీఎం నారా చంద్రబాబునాయుడుకు చెక్కు అందించారు. వేమిరెడ్డి దంపతులను సీఎం అభినందించారు.

New Update
వరద బాధితులకు ఎంపీ వేమిరెడ్డి భారీ ఆర్థిక సాయం
Advertisment
Advertisment
తాజా కథనాలు