ఈ చేపల గుడ్లు కేజీ రూ.28.74 లక్షలు.. ఎందుకో తెలుసా?
కేవియర్ అనే చేపల గుడ్లు ఈ ప్రపంచంలోనే ఖరీదైనవి. ఇందులో అల్మాస్, బెలూగా, ఎసియేటర్, సెవ్రుగ అనే నాలుగు రకాల చేపలు ఉన్నాయి. అల్మాస్ చేపల గుడ్లు కిలో రూ. 28.74 లక్షలు ఉండగా.. మిగతా వాటి ధర రూ.20 లక్షల వరకు ఉంటుందట.
ఐదవ రోజు.. మహా చండీ అలంకారణలో దుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహా చండీ దేవీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోవడంతో పాటు విద్య, కీర్తీ, సంపద లభిస్తాయని భక్తుల నమ్మకం.
విటమిన్ బీ12 లోపాన్ని నయం చేయడం ఎలా?
విటమిన్ బీ 12 లోపంత ఉన్నట్లుయితే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి. lifestyle | వెబ్ స్టోరీస్
ఉదయాన్నే ఈ పనులు చేస్తే.. రోజంతా యాక్టివ్
రోజూ ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడకుండా కొన్ని నియమాలు పాటిస్తే యాక్టివ్గా ఉంటారు. ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి వ్యాయామం చేయడం, సూర్యరశ్మిని ఆస్వాదించడం, ధ్యానం, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తే రోజంతా యాక్టివ్ మీ సొంతం.
కేక్ తింటే క్యాన్సర్.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఫుడ్ కార్పోరేషన్
బేకరీలో దొరికే కేక్లు తినడం వల్ల క్యాన్సర్ బారిన పడతారని కర్ణాటక ఫుడ్ కార్పోరేషన్ వెల్లడించింది. బెంగళూరులోని బేకరీలో 235 కేక్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించగా 12 కేకు శాంపిల్స్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని గుర్తించింది.
నేడు గాయత్రీ అవతారంలో దుర్గమ్మ.. ప్రత్యేకత ఇదే!
విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు గాయత్రీ అవతారంలో దర్శనమిస్తుంది. విద్య, జ్ఞానం, ప్రశాంతతకు ప్రతీకగా ఈ రోజు దుర్గాదేవిని భక్తితో పూజిస్తారు.
/rtv/media/media_files/jaMPXHOypta63Q65MZWO.jpg)
/rtv/media/media_files/49Wo2bD5LEuf8noRhuxC.jpg)
/rtv/media/media_files/f4QJt0rhBUKOy6nQq8Pf.jpg)
/rtv/media/media_files/LItfQIKrFPMQqVXRwrJL.jpg)
/rtv/media/media_files/ueM2gQqPtffDSLN9RtNK.jpg)
/rtv/media/media_files/OiI0VFGUAmW3ny4cx0tW.jpg)
/rtv/media/media_files/WKIuJzREZ5uxpEF75UCY.jpg)