Vidadala Rajini : పింఛన్ల విషయంలో రాజకీయాలు చేస్తున్నారు.. విడుదల రజిని హాట్ కామెంట్స్..!

పింఛన్ల విషయంలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజిని. అధికార దాహంతో వృద్ధులను అడ్డం పెట్టుకొని వైసీపీపై బురద చల్లుతున్నారని విమర్శలు గుప్పించారు.

New Update
Vidadala Rajini : పింఛన్ల విషయంలో రాజకీయాలు చేస్తున్నారు.. విడుదల రజిని హాట్ కామెంట్స్..!

Also Read: కొప్పుల రాజుకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మాజీ IAS అధికారి మద్దతు..!

అబద్ధపు హామీలతో మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రజలు మళ్ళీ అంధకారంలోకి వెళ్ళిపోతారని వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థను తీసేసి జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టి ప్రజా ధనాన్ని దోచుకుంటారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైసీపీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు