Terrorist Attack: హోటల్పై ఉగ్రవాదుల దాడి, 32 మంది మృతి
సోమాలియా రాజధాని మొగదిషులోని బీచ్ హోటల్పై జరిగిన దాడిలో 32 మంది మృతి చెందగా, 63 మంది గాయపడ్డారని సోమాలియా పోలీసులు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని అల్-ఖైదా తూర్పు ఆఫ్రికా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. మృతుల్లో ఒక సైనికుడు కూడా ఉన్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/America-President-Elections.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Terrorist-Attack.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Srilanka-vs-India-one-day.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/olympics-india-schedule-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-1.jpg)