Prabhas: ఆ హీరోయిన్ తోనే ప్రభాస్ పెళ్లి.. ఇదిగో ప్రూఫ్..!

హీరో ప్రభాస్ "తర్వలో స్పెషల్ వ్యక్తి జీవితంలోకి రాబోతున్నారంటూ పోస్ట్ చేయడం నెట్టింట ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే సమయంలో నటి పాయల్ 'నేను ఒకరి డార్లింగ్ కాంబోతున్నాను' అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ లో పెద్ద కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యింది.

New Update
Prabhas: ఆ హీరోయిన్ తోనే ప్రభాస్ పెళ్లి.. ఇదిగో ప్రూఫ్..!

Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ప్రభాస్ చేసిన ఓ ఇన్‌స్టా పోస్ట్ ఈ చర్చకు తెరలేపింది. "త్వరలో స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు" అంటూ ప్రభాస్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. దీంతో డార్లింగ్ అభిమానులంతా పెళ్లి గురించే చెప్పబోతున్నారని ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఈ పోస్ట్ చూడగానే ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఇది పెళ్ళికి సంబంధించిన పోస్ట్ అయితే.. అమ్మాయి ఎవరనే దాని పై మరో చర్చ మొదలయింది అభిమానుల్లో.

అయితే ఇదే సమయంలో ఓ హీరోయిన్ కూడా ప్రభాస్ మాదిరిగానే ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ మారింది. ఆమె మరెవరో కాదు నటి పాయల్ రాజ్ పుత్. పాయల్ తన ఇన్‌స్టాలో 'నేను ఒకరి డార్లింగ్ కాంబోతున్నాను' అంటూ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో అభిమానుల్లో పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. పాయల్ యాదృచికంగానే ఆ పోస్ట్ చేసిందా..? లేదా ప్రభాస్ పోస్ట్, పాయల్ సెల్ఫీ వీడియో వెనుక ఏదైనా సర్ప్రైజ్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉంటే గతంలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. కానీ అవేవీ వాస్తవాలు కాదని తేలింది. అయితే రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌ తో ప్రభాస్ లవ్‌లో ఉన్నారంటూ కూడా టాక్ వినిపించింది. ఇక మొత్తానికి ప్రభాస్ పెళ్లి ఎవరితో అనేది ఇప్పట్లో తీరని సస్పెన్స్ అనే చెప్పాలి.

Prabhas : ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్.. ఇది పెళ్లి కబురేనా? - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చెన్నై ఓటమి.. గుక్క పెట్టి ఏడ్చిన స్టార్ హీరోయిన్

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్  వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు ఓడిపోవడంతో హీరోయిన్ శృతి హాసన్ ఏడ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Heroine Shruti Hassan

Heroine Shruti Hassan

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్  వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌కు హీరోయిన్ శృతి హాసన్ వెళ్లింది. సీఎస్కే ఓటమిని తట్టుకోలేక స్టేడియంలోనే ఏడ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో శృతి హాసన్ సీఎస్కే జట్టుకు డైహార్డ్ ఫ్యాన్ అని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

సన్‌రైజర్స్ విజయం..

ఐపీఎల్‌లో భాగంగా CSK VS SRH మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోయింది. మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతూ ఆడింది. 19.5 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 154 పరుగులకు ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందు 155 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది.  

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

Advertisment
Advertisment
Advertisment