చంద్రబాబును కలిసిన జనసేన ఎమ్మెల్యే

తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ రోజు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి అభివృద్ధి, కీలక సమస్యలపై చర్చించారు. ఇందుకు స్పందించిన సీఎం సానుకూలంగా స్పందించి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాసులు తెలిపారు.

New Update
చంద్రబాబును కలిసిన జనసేన ఎమ్మెల్యే
Advertisment
Advertisment
తాజా కథనాలు