ఉద్యోగులకు అధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్! ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఒక్కొక్కరి సగటు నెల జీతం రూ.20,730. ఇది భారతదేశంలో అత్యధిక సగటు నెలవారీ జీతం. ఇక్కడ ఐటీ, మీడియాకు ఉపాధి ఎక్కువ. By Durga Rao 13 Jun 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి మనలో చాలా మంది మన ఊరు, ఇల్లు, కుటుంబాన్ని వదిలి విదేశాల్లోనో, పరాయి రాష్ట్రాల్లోనో పని చేస్తుంటారు. ఎందుకంటే మన సొంత రాష్ట్రంలోనో, పట్టణంలోనో పనిచేస్తే అంత ఆదాయం రాదు. మనం విదేశాల్లో పని చేస్తే బేసిక్ జీతం కాకుండా ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.దీంతో మన ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఒక్కొక్కరి సగటు నెల జీతం రూ.20,730. ఇది భారతదేశంలో అత్యధిక సగటు నెలవారీ జీతం. ఇక్కడ ఐటీ, మీడియాకు ఉపాధి ఎక్కువ.అత్యధికంగా చెల్లింపులు జరుపుతున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి సగటు నెలవారీ జీతం రూ.20,210గా ఉన్నా ఇక్కడ ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. ఇక్కడ సగటు నెలవారీ ఆదాయం రూ.20,011. పరిశ్రమలే కాకుండా, లక్షలాది మందికి మంచి ఆదాయాన్ని అందించే సినిమా పరిశ్రమ కూడా మహారాష్ట్రలో ఉంది.ఈ జాబితాలో బీహార్ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ ఉద్యోగాలు లేనందున, బీహార్లో చాలా మంది ప్రజలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తున్నారు. #trending-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి