తిరుపతి సమీపంలో ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి
తిరుపతి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ లో అభ్యర్థి విజయాన్ని డిసైడ్ చేసేది పసుపు బోర్డే. మరి ఈ సారి పసుపు రైతులు ఎవరికి పట్టం కట్టనున్నారు..పసుపు బోర్డు వ్యవహారం మెడకు ఉచ్చులా మారుతున్న నేపథ్యంలో ఎంపీ అర్వింద్ ముందున్న ఆప్షన్ ఏంటీ..కవిత మళ్ళీ నిజామాబాద్ పై కాన్సన్ ట్రేషన్ పెట్టారా..కేంద్రం పసుపు బోర్డు విషయంలో దిగి వచ్చే ఛాన్స్ ఉందా..!
నిజామాబాద్ జిల్లాలో కూడా సోమవారం కుండపోత వర్షం కురిసింది. అర్థరాత్రి వేల్పురు, పెర్కిట్, భీంగల్, జక్రాన్ పల్లి, కోర్ ట్ పల్లిలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. వేల్పుర్ లో అత్యధికంగా 46 సెంటిమీటర్లు, పెర్కిట్ లో 33, భీంగల్ లో 26, జక్రాన్ పల్లిలో 22 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న మహదేవుని ఆలయంలోని నందీశ్వరుని విగ్రహం పాలు తాగుతుండటంతో భక్తులు ఆశ్చర్యానికి..
మనుషుల్లో మానవత్వం అనేది రోజురోజుకు చచ్చిపోతోంది. మృగాల కంటే హీనంగా జనాలు తయారవుతున్నారు. క్రూర మృగాలు ఇతర జీవులను పీక్కు తిన్నట్టు సాటి మనిషి అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేసి హతమారుస్తున్నారు. కొన్నిసార్లు అమానుషంగా మనుషుల అవయవాలను కోసేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. జిల్లాలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె.. ఉమ్మడి జిల్లాలో రింగ్ రోడ్డు నిర్మాణం ఇంతవరకు పూర్తికాకపోవడంతో ఎమ్మెల్సీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ధర్మపూరి అర్వింద్పై ఫైర్ అయిన కవిత.. అర్వింద్ రైతులకు పసుపు బోర్డు తేకపోగా.. జిల్లాను అభివృద్ధి కూడా చేయలేకపోయారన్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కలకలం రేపిన జంట హత్య కేసును పోలీసులు సీరియస్గా దర్యాప్తుచేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నగల కోసమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ వాడకం విస్తృతం అయ్యే కొద్దీ మోసపోయ్యే వాళ్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. సోషల్మీడియా వేదికగా జరుగుతున్న దారుణాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. విషయం ఏంటన్నది తెలుసుకోకుండా క్లిక్ చేశావా అంతే సంగతి. ముక్కు.. ముఖం తెలియని వ్యక్తులు సహాయం చేస్తాను అంటే అస్సలు నమ్మొద్దు.. అంతేకాదు డబ్బులు విషయం అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్కి తరుచు వచ్చే లింకులను క్లిక్ చేశారా మీరు మోసపోయినట్లే. అటు ఫేస్బుక్లోనూ మోసపూరీత యాడ్లు పెరిగిపోయాయి. ఓ మాయగాడి మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.