గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో మరోమారు వర్గవిభేదాలు బయటపడ్డాయి. తొందర్లోనే తెలంగాణకు కొత్త బిజెపి అధ్యక్షుడు వస్తారని రాజాసింగ్ అన్నారు.
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో మరోమారు వర్గవిభేదాలు బయటపడ్డాయి. తొందర్లోనే తెలంగాణకు కొత్త బిజెపి అధ్యక్షుడు వస్తారని రాజాసింగ్ అన్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరని నిర్ణయించేది ఎవరు? స్టేట్ పార్టీనా.. సెంట్రల్ పార్టీనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర నాయకులు అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే మాత్రం రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తి స్టేట్ ప్రెసిడెంట్ అవుతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. జాతీయ నాయకులు స్టేట్ ప్రెసిడెంట్ను నియమిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం చెప్పారు.
గతంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారు బీజేపీ పార్టీలో వారి సొంత వర్గాలు తయారు చేసుకున్నారని అవి పార్టీకి నష్టం కలిగించాయని అన్నారు. సీనియర్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం కష్టపడి జైలుకు వెళ్లారు. అలాంటి వారిని గతంలో పక్కన పెట్టారని బీజేపీ అధిష్టానంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం నియమించబోయే అధ్యక్షుడు కూడా గ్రూప్ పాలిటిక్స్ ప్రొత్సహిస్తే పార్టీకి చాలా నష్టమని ఆయన అన్నారు.
పార్టీలో మంచి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే, ఎంపీల చేతులు కట్టి పక్కన పడేస్తున్న పరిస్థితులు ఉన్నాయని గోషామహాల్ ఎమ్మె్ల్యే అన్నారు. అలా కాకుండా పార్టీలో బాగా పని చేసే సీనియర్ నాయకులకు అధ్యక్ష పదవి ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ బిజెపి కొత్త ప్రెసిడెంట్ నియమించిన తర్వాత.. ఆయన ముఖ్యమంత్రితోనే బ్యాక్ డోర్ సీక్రెట్ మీటింగ్ పెట్టకూడదని అన్నారు. సీనియర్ నాయకులకే అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన అధిష్టానానికి సూచించారు. బీజేపీ అంటే హిందూ పార్టీ అని.. ధర్మ కోసం పోరాడే నాయకులను, కార్యకర్తలను పార్టీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.
MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ‘ఆయన రబ్బర్ స్టాంపే’
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో మరోమారు వర్గవిభేదాలు బయటపడ్డాయి. తొందర్లోనే తెలంగాణకు కొత్త బిజెపి అధ్యక్షుడు వస్తారని రాజాసింగ్ అన్నారు.
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో మరోమారు వర్గవిభేదాలు బయటపడ్డాయి. తొందర్లోనే తెలంగాణకు కొత్త బిజెపి అధ్యక్షుడు వస్తారని రాజాసింగ్ అన్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరని నిర్ణయించేది ఎవరు? స్టేట్ పార్టీనా.. సెంట్రల్ పార్టీనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర నాయకులు అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే మాత్రం రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తి స్టేట్ ప్రెసిడెంట్ అవుతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. జాతీయ నాయకులు స్టేట్ ప్రెసిడెంట్ను నియమిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం చెప్పారు.
Also Read: America: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
గతంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారు బీజేపీ పార్టీలో వారి సొంత వర్గాలు తయారు చేసుకున్నారని అవి పార్టీకి నష్టం కలిగించాయని అన్నారు. సీనియర్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం కష్టపడి జైలుకు వెళ్లారు. అలాంటి వారిని గతంలో పక్కన పెట్టారని బీజేపీ అధిష్టానంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం నియమించబోయే అధ్యక్షుడు కూడా గ్రూప్ పాలిటిక్స్ ప్రొత్సహిస్తే పార్టీకి చాలా నష్టమని ఆయన అన్నారు.
Also Read: Ap Crime: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!
పార్టీలో మంచి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే, ఎంపీల చేతులు కట్టి పక్కన పడేస్తున్న పరిస్థితులు ఉన్నాయని గోషామహాల్ ఎమ్మె్ల్యే అన్నారు. అలా కాకుండా పార్టీలో బాగా పని చేసే సీనియర్ నాయకులకు అధ్యక్ష పదవి ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ బిజెపి కొత్త ప్రెసిడెంట్ నియమించిన తర్వాత.. ఆయన ముఖ్యమంత్రితోనే బ్యాక్ డోర్ సీక్రెట్ మీటింగ్ పెట్టకూడదని అన్నారు. సీనియర్ నాయకులకే అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన అధిష్టానానికి సూచించారు. బీజేపీ అంటే హిందూ పార్టీ అని.. ధర్మ కోసం పోరాడే నాయకులను, కార్యకర్తలను పార్టీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.
పాపం.. దోమల కాయిల్కు పసి బాలుడు బలి
రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Hyderabad: హైదరాబాద్లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
హైదరాబాద్లో షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ
HYD Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. 300 గుడిసెలు దగ్దం
హైదరాబాద్ లోని హైయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణరెడ్డి నగర్లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ క్రైం
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు మూడు నెలలు బ్రేక్!
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల బ్రేక్ ఇచ్చినట్లు అధికారులు ప్రకటించారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తి అవ్వడంతో తాజాగా ఎక్స్కవేటర్లు సొరంగం నుండి బయటకు వచ్చేశాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
Sircilla Rape Case: చెల్లి అంటూనే రేప్ చేశాడు.. భయంతో చివరికి..!
Sircilla Rape Case: తెలంగాణ, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది......... క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
TG Crime: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్డ్రింక్లో పురుగులమందు కలిపి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో ఇస్లావత్ దీపిక (19)ను భర్త శ్రీను, అత్తమామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారు క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ