Revanth:మొగిలయ్యకు హైదరాబాద్ లో ఇంటి స్థలం.. రేవంత్ సర్కార్ భారీ సాయం! ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మొగిలయ్యకు అందించారు. By Nikhil 24 Sep 2024 | నవీకరించబడింది పై 25 Sep 2024 06:48 IST in హైదరాబాద్ Short News New Update షేర్ చేయండి ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మొగిలయ్యాకు అందించారు. దీంతో మొగిలయ్య హర్షం వ్యక్తం చేశారు. Also Read : టైఫాయిడ్ మందులకు కూడా ఎందుకు తగ్గడం లేదు? #hyderabad #revanth-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి