మోదీని నూలు పోగుల దండతో సత్కరించిన మెదక్ ఎంపీ

నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నూలు పోగుల దండ తో సత్కరించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ప్రధానితో రఘునందన్ భేటీ అయ్యారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వీరు ప్రధానితో చర్చించారు.

New Update
మోదీని నూలు పోగుల దండతో సత్కరించిన మెదక్ ఎంపీ
Advertisment
Advertisment
తాజా కథనాలు