వరద బాధితులకు ఎంపీ మల్లు రవి సాయం

ముఖ్యమంత్రి సహాయ నిధికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం రేవంత్ పిలుపుతో తన నెల జీతం రూ.1.90 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు అందిస్తున్నట్లు మల్లు రవి వెల్లడించారు.

New Update
వరద బాధితులకు ఎంపీ మల్లు రవి సాయం
Advertisment
Advertisment
తాజా కథనాలు