ఖమ్మం: తగ్గిన వరద.. ఆ రూట్లో రాకపోకలకు పోలీసుల అనుమతి

ఖమ్మం జిల్లాలో తీగల బంజారా వాగు వరద ఉధృతి తగ్గింది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు రహదారి పై ట్రాఫిక్ ను అనుమతిస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

New Update
ఖమ్మం: తగ్గిన వరద.. ఆ రూట్లో రాకపోకలకు పోలీసుల అనుమతి
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sri Rama navami: భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. భారీగా తరలివచ్చిన భక్తులు

భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రాముల వారి కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. ఆలయమంతా కూడా రామ నామస్మరణతో మార్మోగుతోంది.

New Update

భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రాముల వారి కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. ఆలయమంతా కూడా రామ నామస్మరణతో మార్మోగుతోంది. అయితే మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవాన్ని తిలకించనున్నారు.

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Bhadrachalam temple

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

 

Advertisment
Advertisment
Advertisment