శ్రీ చైతన్య విద్యార్థుల అరుదైన ఘనత | Sri Chaitanya Institutions | RTV
శ్రీ చైతన్య విద్యార్థుల అరుదైన ఘనత | Children from Sri Chaitanya Institutions across the Telugu states acheives world record by chanting them on the stage | RTV
శ్రీ చైతన్య విద్యార్థుల అరుదైన ఘనత | Children from Sri Chaitanya Institutions across the Telugu states acheives world record by chanting them on the stage | RTV
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటికి 149 టీ20 మ్యాచ్లు ఆడిన రోహిత్.. అఫ్గాన్ తో ఆదివారం జరిగే మ్యాచ్ తో 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్గా ఘనత సాధించనున్నాడు. కెప్టెన్ గా ధోనీ, కోహ్లీల రికార్డులు బద్ధలు కొట్టే ఛాన్స్ ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా వరల్డ్ రికార్డు సాధించింది. దీన్ని కనుక తిన్నారా ఇక అంతే సంగతులు ఏకంగా 4 గంటలపాటు గొంతులో విపరీతమైన మంట కలుగుతుంది. ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించిన ఆ మిరపకాయ పేరు పెప్పర్ ఎక్స్.