నేడు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ.. కాంగ్రెస్ తరఫున మాట్లాడనున్న సోనియా గాంధీ..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై నేడు లోక్సభలో చర్చ జరుగనుంది. అయితే, సభలో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆ సోనియా గాంధీ ప్రసంగిస్తారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటా కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.
/rtv/media/media_files/2026/03/25/womens-reservation-2026-03-25-07-28-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Sonia-Gandhi-2-jpg.webp)