West Godavari Crime: భర్త త్వరగా ఇంటికి రాలేదని భార్య చేసిన దారుణం.. కొడుకు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్తపై భార్య కోపం వాళ్ల కొడుకు ప్రాణాలను తీసింది. భర్త ఇంటికి త్వరగా రాలేదని భార్య పురుగుల మందును కూల్డ్రింక్లో కలిపి కొద్ది మోతాదులో తాగింది. మిగిలిన డ్రింక్ తాగిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
/rtv/media/media_files/2026/01/20/death-2026-01-20-11-16-59.jpg)
/rtv/media/media_files/2025/06/03/Vu99gW5ZVvSZ6Oz2fC9C.jpg)
/rtv/media/media_files/2025/05/31/GqMpi6FrHEJw3rQHcBjD.jpg)