క్రైం Telangana Crime: పండుగపూట విషాదం..అల్లుడిని, కూతురిని తీసుకొస్తూ మృత్యువాత వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు, బైక్ను ఢీ కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్ రోడ్డులో తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. By Vijaya Nimma 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn