Netanyahu: భారత్కు రానున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్కు రానున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్కు రానున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
రష్యా చమురును కొనుగోలు చేయమని భారత్ అంగీకరించిందని ఇటీవల ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ ఒకవేళ అలా చెప్పాలనుకుంటే భారీ స్థాయిలో టారిఫ్లు చెల్లిస్తూనే ఉంటారని ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి దాడి కుట్ర జరిగినట్లు భావిస్తున్నారు. ఫ్లోరిడా పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్ ప్రయాణించే ఎయిర్ఫోర్స్ వన్ ఆగే ప్రదేశంలో అనుమానాస్పదంగా ఓ స్నైపర్ గూడును సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు.
భారతీయులకు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫ్లొరిడాలోని కన్జర్వేటివ్ నేత చాండ్లర్ లాంగేవిన్.. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ పోస్టు చేశారు.
గతంలో ట్రంప్ నిరంకుశంగా వ్యవహిస్తున్నారనే కారణంలో 'నో కింగ్స్' పేరుతో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్ 18న మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.
యూరప్లోని హంగేరి దేశంలో ట్రంప్, పుతిన్ త్వరలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) పుతిన్కు అరెస్టు వారెంట్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పుతిన్ అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.