US-bangladesh: అమెరికాతో భారత్ మెగా డీల్.. బంగ్లా, పాక్లకు ఊరట!
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య సోమవారం వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ వస్త్రాలు, ఇతర ఉత్పత్తులపై అమెరికా సుంకాలను 19 శాతానికి తగ్గించింది.
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య సోమవారం వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ వస్త్రాలు, ఇతర ఉత్పత్తులపై అమెరికా సుంకాలను 19 శాతానికి తగ్గించింది.
అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వైరం ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధ మేఘాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉందా?
నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధం ముగించాలని రష్యా, ఉక్రెయిన్కు అమెరికా గడువు విధించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
గత కొన్ని నెలలుగా చర్చలు నడిచిన వాణిజ్య చర్యలు ఫలించి అమెరికా, భారత్ల మళ్లీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని తీసుకోచ్చాయి. తాజాగా అమెరికా, భారత్పై కుదిరిన ట్రేడ్ డీల్ కారణంగా ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని ట్రంప్ ప్రకటించాడు.
భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం జరిగింది. వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ప్రతీకార సుంకాలను 18 శాతం తగ్గిస్తున్నామని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య వారం పాటు కాల్పుల విరమణ జరగనుంది. తన ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించాడని ట్రంప్ పేర్కొన్నారు.