Karnataka : తీవ్ర విషాదం: ఒకే కుటుంబంలో 11 మంది మృతి
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీ విషాదం చోటుచేసుకుంది. నదిలో గుల్లలు ఏరుకోవడానికి వెళ్లిన వారిలో 11 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ప్రమాదంలో మరికొందరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
/rtv/media/media_files/2026/05/24/karnataka-2026-05-24-18-20-42.jpg)
/rtv/media/media_files/2026/05/14/uttar-pradesh-storm-2026-05-14-07-37-58.jpg)
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-07-02-01.jpg)
/rtv/media/media_files/2025/10/05/coldrif-cough-syrup-2025-10-05-21-32-00.jpg)
/rtv/media/media_files/2025/09/20/a-great-tragedy-in-annamayya-district-2025-09-20-07-38-55.jpg)