TGPSC : పరీక్ష రాసిన వెంటనే స్క్రీన్పై మార్కులు! సీబీఆర్టీ పరీక్షల్లో సంస్కరణల దిశగా టీజీపీఎస్సీ
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రొఫెషనల్ కేటగిరీ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని, పరీక్ష రాసిన వెంటనే అభ్యర్థులకు ప్రైమరీ మార్కులు ఇవ్వాలని భావిస్తోంది.
/rtv/media/media_files/2026/03/17/tgpsc-2026-03-17-14-53-48.jpg)
/rtv/media/media_files/2025/04/12/O5GZtQzJAJBeZV6XJPQw.jpg)