Harish Rao : క్వశ్చన్ పేపర్ లీక్..హరీష్రావు సంచలన వ్యాఖ్యలు
ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు..అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవుతుందని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. బీఏసీ సమావేశం తర్వాత మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాజీ మంత్రి మాట్లాడుతూ..కనీసం 20 రోజులు అసెంబ్లీ నడపాలని బీఏసీలో డిమాండ్ చేశామని తెలిపారు.