BIG BREAKING: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా
టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. టీడీపీ పార్టీతో పాటు పదవులు కూడా వదులుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని తెలిపారు.
సార్ మీరే మాకు దిక్కు..| Vizianagaram Sasanapalli village Peoples Letter To Pawan Kalyan | RTV
Ganta Srinivasa Rao: స్పీకర్ తమ్మినేనికి గంటా శ్రీనివాస్ సవాల్!
మూడేళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. స్పీకర్ తమ్మినేని తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. గంటా శ్రీనివాస్ వేసిన పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుంది.
Lokesh: ప్యాలెస్ బ్రోకర్ సజ్జల.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
సజ్జల రామకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
Chandrababu : నేడు మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు విజయవాడ, గుంటూరు, తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసులకు వెళ్లనున్నారు. IRR, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ రావడంతో పూచీకత్తు, షూరిటీలను సీఐడీ అధికారులకు చంద్రబాబు ఇవ్వనున్నారు.
TDP: ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీ చేశాడు.. జగన్ పై దేవినేని చురకలు
సీఎం జగన్ విమర్శల దాడి చేశారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. జగన్ ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీ చేశాడని చురకలు అంటించారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
Lokesh Nara : రాక్షస పాలనలో అమ్మాయిలకు రక్షణ లేదు.. జగన్ పై లోకేష్ ఫైర్
విశాఖలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ పై టీడీపీ నేత లోకేష్ ఘాటుగా స్పందించారు. సీఎం ఇంటిపక్కనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటివరకూ నిందితుడ్ని పట్టుకోలేదు అని ఫైర్ అయ్యరు. రాక్షస పాలనలో రక్షణలేదు అంటూ మండిపడ్డారు.
MP VSR: తెలంగాణ ఓటర్స్కు ఏపీలో ఓటు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీడీపీపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ కొత్త బిజినెస్ చేస్తుందని ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ సమయాన్ని టీడీపీ వృధా చేస్తుందని పేర్కొన్నారు. ఒక యాప్ తో ఓటర్ల డేటాను టీడీపీ కొల్లగొడుతుందని అన్నారు.
/rtv/media/media_files/2025/02/24/EdgCq79hjyElvsJAirnW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Ganta-Srinivasa-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Nara-Lokesh-who-went-to-Mangalagiri-court.legal-battle-against-false-propaganda.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/DEVINENI-UMA--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lokesh-jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Vijayasai-Reddy-jpg.webp)