రక్తం కారుతున్న కత్తితో పోలీస్ స్టేషన్కు వ్యక్తి.. అతను చెప్పింది విని పోలీసులు హడల్..
తమిళనాడులోని చెన్నైలో భయానక ఘటన వెలుగు చూసింది. దేవుడు చెప్పాడంటూ కమల్ ఉస్మాన్ అనే వ్యక్తి సెంథిల్ కుమార్ ను దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆపై రక్తం కారుతున్న కత్తి పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మహిళలతో చాటింగ్ చేస్తున్న కారణంగా అతన్ని దేవుడు చంపేయమన్నాడని, అందుకే చంపానంటూ నిందితుడు పోలీసులకు చెప్పాడు. అది విని పోలీసులు షాక్ అయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rains-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Tamil-Nadu-Police-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/train-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/5444-jpg.webp)