MMTS Special Trains: హైదరాబాద్ గణేశ్ భక్తులకు శుభవార్త.. నిమజ్జనం నాడు రాత్రంతా ఎంఎంటీఎస్ స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే
హైదరాబాద్ లో వైభవంగా జరిగే గణేశ్ నిమజ్జనం చూడాలనుకునే భక్తులకు దక్షిణ మధ్య శుభవార్త చెప్పింది. 28వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 4:40 గంటల వరకు స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-16-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Ganesh-nimajjanam-special-trains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-50.png)