BIG BREAKING : గీజర్ నుంచి గ్యాస్ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి
బెంగళూరులో దారుణం జరిగింది. గీజర్ నుంచి గ్యాస్ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూమ్లో గ్యాస్ లీకేజ్ పీల్చి గుల్ఫామ్(23), సిమ్రాన్ తాజ్(20) చనిపోయారు.
/rtv/media/media_files/2026/04/12/fotojet-48-2026-04-12-19-32-51.jpg)
/rtv/media/media_files/2025/10/25/mysure-2025-10-25-11-17-25.jpg)