TG Crime : గుండె పగిలే విషాదం.. నువ్వు లేని జీవితం నాకొద్దంటూ.. !
కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్లో చోటుచేసుకుంది.
కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్లో చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా సాంకేతిక సమస్యల కారణంగా పలు ఎయిర్ పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో సాంకేతికలోపం తలెత్తడంతో విమాన సర్వీస్లు నిలిచిపోయాయి.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ(ఆదివారం) బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని దుండగులు ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు. అప్రమత్తమైన ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బంది విమానశ్రయంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా అలయన్స్ ఎయిర్ లైన్స్ రన్-వే పైనే నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణీకులను సైతం రన్వేపై నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఈ అలయన్స్ విమానం దాదాపు గంటకు పైగానే రన్ వే పైనే ఉండిపోయింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలు దారిమళ్లించారు. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలను బెంగళూరుకు మళ్లించారు. వాటిలో మంబాయి-శంషాబాద్ , వైజాగ్-శంషాబాద్, జైపూర్ -శంషాబాద్ లున్నాయి.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి మరో ప్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పి. జనార్ధన్ రెడ్డి ( శిల్పా లే ఔట్ రెండో ఫేస్) ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలు దేరిన విమానంలో ఓ మహిళ హల్చల్ చేసింది. దీంతో ప్రయాణీకులు హడలిపోయారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆయోమయానికి గురయ్యారు. తీరా ఆమె గురించి తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తాజాగా గంజాయి పట్టుపడటం కలకలం రేపింది. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణీకుడు ఓజీ కుష్ అనే గంజాయిని 24 బ్యాగుల్లో తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
సౌదీ అరేబియా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. విమానం ల్యాండ్ అయ్యాక అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.