Revanth Reddy Getup Ganesh: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ బిగ్ షాక్
హైదరాబాద్లో ఆఘపురలో ఫిషరీస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎం రేవంత్ రెడ్డి గెటప్లో ఉన్న వినాయక మండపం ఏర్పాటు చేశారు. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, వెంటనే నిమజ్జనం చేయించాలని రాజాసింగ్ పోలీస్ కమీషనర్కు విజ్ఞప్తి చేశారు.
Pidamarthi Ravi Fires On Marwaris | గణేష్ విగ్రహాలని వదలని మార్వాడీలు | Go Back Marwadi | RTV
Revanth Reddy: కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాం.. రేవంత్ సంచలన ప్రకటన!
ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లి పదవి తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేం పైశాచిక ఆనందం అని ప్రశ్నించారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ ప్రారంభించారు.
Medaram Jatara - 2026: మేడారం గిరిజన జాతర.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ జాతరకు రూ.150 కోట్లు మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
KTR : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వారికే మా మద్ధతు.. సంచలన ప్రకటన చేసిన కేటీఆర్
ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏ కూటమిలో లేమన్న ఆయన మద్ధతు కోసం ఎవరూ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తారో వారికే తమ మద్దతని స్పష్టం చేశారు.
HYDRA : హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన
హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
Bomma Mahesh Kumar Goud : జనహిత పాదయాత్ర నాది..మీనాక్షిది కాదు..పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర నాది..కొందరు కావాలని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.
Telangana: రాఖీ పండగ పూట తెలంగాణ మహిళలకు అదిరిపోయే న్యూస్.. వారికి 4 ఎకరాలు ఇవ్వనున్న రేవంత్ రెడ్డి
సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారతను ప్రోత్సహించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
/rtv/media/media_files/2025/03/01/iEs8yfh5YSGNehHQyrrX.jpg)
/rtv/media/media_files/2025/08/28/mla-raja-singh-2025-08-28-09-46-25.jpg)
/rtv/media/media_files/2025/08/25/cm-revanth-2025-08-25-13-17-31.jpg)
/rtv/media/media_files/2025/07/02/medaram-jatara-2025-07-02-10-28-17.jpg)
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/08/12/hydra-2025-08-12-19-52-41.jpg)
/rtv/media/media_files/2025/07/08/mahesh-kumar-goud-2025-07-08-14-26-48.jpg)
/rtv/media/media_files/2025/07/25/cm-revanth-2025-07-25-09-07-34.jpg)