IPL-2024 : అశ్విన్ ఇలా బాదేశాడేంటీ..పిచ్చ కొట్టుడు కొట్టాడుగా..
ఇదేందెయ్యా ఇది...నేనెప్పుడూ సూసుండ్లే అంటున్నారు నిన్న రాజస్థాన్ రాయల్స్లో ఆటగాడు ఆర్.అశ్విన్ బ్యాటింగ్ చూసి. 19 బంతుల్లో 3 సిక్సులు బాది..29 పరుగులు చేశాడు.
ఇదేందెయ్యా ఇది...నేనెప్పుడూ సూసుండ్లే అంటున్నారు నిన్న రాజస్థాన్ రాయల్స్లో ఆటగాడు ఆర్.అశ్విన్ బ్యాటింగ్ చూసి. 19 బంతుల్లో 3 సిక్సులు బాది..29 పరుగులు చేశాడు.
రాజస్థాన్లోని జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ - లక్నో సూపర్ జయింట్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా స్పైడర్కెమ్ కిందపడిపోయింది. దీంతో మ్యాచ్ ఏడు నిమిషాల పాటు ఆగిపోయింది. అక్కడున్న సిబ్బంది దాన్ని తొలగించాక మళ్లీ మ్యాచ్ను కొనసాగించారు.
IPL 2024 ప్రారంభానికి ముందు, ఆటగాళ్లకు గాయాల కారణంగా,వ్యక్తిగత కారణాలతో తప్పుకోవటంతో కొందరు యువక్రికెటర్లకు అది కలసి వస్తుంది. రంజీ ట్రోఫిలో ఇచ్చిన ప్రదర్శనకు రాజస్థాన్ రాయల్స్ కోటియన్ అనే ఆటగాడిని 20 లక్షలకు కొనుగోలు చేసింది.దీంతో అతనికి అదృష్టం తలుపుతట్టంది.