PM Modi: అస్సాం, బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ గెలుపు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయన్నారు.
/rtv/media/media_files/2026/05/04/pm-modi-2026-05-04-20-10-16.jpg)