Andhra Pradesh : పిఠాపురంలో వైసీపీ మాస్టర్ ప్లాన్
పిఠాపురంలో అధికా పార్టీ వైసీపీ తన రాజకీయ సమీకరణాలను శరవేగంగా మారుస్తోంది. పవన్ కల్యాణ్కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. ఎస్వీఎస్ఎన్ వర్మ, గీత, ముద్రగడ..ముగ్గురినీ బరిలోకి ప్లాన్లు వేస్తోంది.
పిఠాపురంలో అధికా పార్టీ వైసీపీ తన రాజకీయ సమీకరణాలను శరవేగంగా మారుస్తోంది. పవన్ కల్యాణ్కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. ఎస్వీఎస్ఎన్ వర్మ, గీత, ముద్రగడ..ముగ్గురినీ బరిలోకి ప్లాన్లు వేస్తోంది.
పిఠాపురం టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక మీటింగ్లో ఇరు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ తమను అస్సలు లెక్క చేయడం లేదని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తమతో పొత్తు ఉన్నా మీటింగ్లకు పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ పిఠాపురంలో ఓ కీచక టీచర్కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. బాలికలను లైంగికంగా వేధించాడని ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వచ్చాయి. సోషల్ టీచర్ దుర్గారావు రెండు నెలలుగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విషయం బయటకు రావడంతో తల్లిదండ్రులందర అందరూ కలిసి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.