Pakistan: పాకిస్థాన్ కవ్వింపు చర్యలు...మరోసారి కాల్పులు
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తమ నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి. పాక్ మరోసారి భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ భూభాగంపైకి పాక్ సైన్యం కాల్పులు జరిపింది.
/rtv/media/media_files/2025/05/02/s2153c5rQkMEKjM2lzWK.jpg)
/rtv/media/media_files/2025/05/01/rzjpnBR8k9L9RrdQyRF8.jpg)