38 లక్షల పెళ్లిళ్లు..ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందంటే!!
ఈ ఏడాది సుమారు 38 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్లు వ్యాపార సమాఖ్యా కాయిట్ పేర్కొంది. వీటి వల్ల సుమారు 4.74 కోట్ల వ్యాపారం జరుగుతుందని కాయిట్ తెలిపింది.
ఈ ఏడాది సుమారు 38 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్లు వ్యాపార సమాఖ్యా కాయిట్ పేర్కొంది. వీటి వల్ల సుమారు 4.74 కోట్ల వ్యాపారం జరుగుతుందని కాయిట్ తెలిపింది.
ఉత్తర్ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఓ యువకుడు తనని కాటేసిన పాముతో సహా ఆసుపత్రికి వచ్చి తనకి వైద్యం అందించాలని వైద్యులను కోరాడు. పామును చూసిన వైద్యులతో పాటు, రోగులు, ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఖతార్ లో మరణి శిక్ష పడిన 8 మంది నేవీ మాజీ అధికారుల శిక్ష గురించి సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి మధ్యప్రదేశ్ లో ఓ వింత అనుభవం ఎదురయ్యింది. ఆమెను వేదిక మీదకి కాంగ్రెస్ నాయకులు ఖాళీ బొకే తో స్వాగతం పలికారు.
వాయు కాలుష్యం పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గింది
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అనారోగ్యానికి గురయ్యారు.గత కొన్ని రోజులుగా ఆయన కడుపులో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చేర్పించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తాత్కాలిక షెడ్యూల్ వచ్చేసింది. దీని ప్రకారం డిశంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. నాలుగు రోజుల తర్వాత అంటే డిశంబర్ 11న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్. ఈ మూవీ గురించి బాలీవుడ్ తెగ ఎదురు చూస్తోంది. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా...టెక్నికల్ రీజన్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.