బిజినెస్ Uber Updates: ఉబర్ న్యూ రూల్స్.. ఇకపై చెల్లింపులు ఇలా చెల్లించాల్సిందే! డ్రైవర్ల కోసం ఉబర్ కొత్త సర్వీస్ విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఉబర్ క్రెడిట్ అకౌంట్లకు పేమెంట్స్ చేయగా.. ఇకపై డ్రైవర్లకు నగదు లేదా డిజిటల్ పేమెంట్స్ డైరెక్ట్గా చేయవచ్చని తెలిపింది. దీనివల్ల ప్రతీ రైడ్కి డ్రైవర్లు కమిషన్ చెల్లించక్కర్లేదు. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Health Ministry: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్ టెస్టులు ఫ్రీ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. అధిక రక్తపోటు (High BP), డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులపై దేశవ్యాప్తంగా ఉచితంగా పరీక్షలు జరుపుతామని వెల్లడించింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31 వరకు వీటిపై స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించనున్నామని పేర్కొంది. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ranveer Allahbadia: అశ్లీల కంటెంట్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు యూట్యూబర్ రణ్వీర్ అల్బాబాదియ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ను నియంత్రించేందుకు ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబానికి చెందిన వృద్ధురాలు రెండ్రోజుల పాటు ఆ శవాలతో పాటే ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CEC: రాజీవ్ కుమార్ పదవీ విరమణ.. కొత్త సీఈసీ ఎవరో తెలుసా ? సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న తన పదవీ విరమణ చేయనున్నారు.దీంతో కొత్త సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ అధ్యక్షతన ఎంపిక కమిటీ భేటీ కానుంది. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ New Income Tax Bill 2025: పార్లమెంటులో కొత్త ఐటీ బిల్లు-2025ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో కొత్త ఆదాయపు పన్ను (IT) బిల్లు-2025 ను ప్రవేశపెట్టారు. ఈ చట్టం 2025 ఏప్రిల్లో అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 7 కిలోమీటర్ల పాటు హింస.. నిర్భయ లాంటి ఘటన.. కదులుతున్న బస్సులోనే! ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. బస్సులో అన్నం పడేశాడన్న కారణంతో 22 ఏళ్ల యువకుడిని డ్రైవర్, అతని స్నేహితులు చిత్రహింసలు పెట్టారు. రాడ్డుతో కొట్టి చంపేశారు. శవాన్ని బస్సులో నుంచి పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది. By Kusuma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ West Bengal: వెస్ట్ బెంగాల్లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్.. ఉగ్రకుట్రనా ? పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఉర్దూ, బెంగాలీ, అరబిక్ భాషల్లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్ను గుర్తించామని హామ్ రేడియో సంస్థ తెలిపింది. దీంతో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Deportation: అమెరికా సంచలన నిర్ణయం.. మరో 487 మంది భారత విద్యార్థులు వెనక్కి అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాతం మోపుతోంది. అయితే మరో 487 మంది భారత విద్యార్థులను వెనక్కి పంపించనుంది. ఈ విషయంపై ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్పై భారత్తో చర్చలు జరిపామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn