Donald Trump : రష్యా చమురు తగ్గించండి లేదంటే..భారత్ కు ట్రంప్ హెచ్చరిక
భారత్ పై మరోసారి రెచ్చిపోయారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని, లేని పక్షంలో భారీ దిగుమతి సుంకులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
భారత్ పై మరోసారి రెచ్చిపోయారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని, లేని పక్షంలో భారీ దిగుమతి సుంకులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి ఆందోళనకరంగా పెరిగింది. 400 మార్క్ దాటింది వాయునాణ్యత సూచీ. దీంతో పట్ట పగలే ఢిల్లీలో చిమ్మ చీకట్లు కనిపిస్తున్నాయి. దగ్గు,గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ పేరును వెంటనే ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఢిల్లీకి దాని పురాతన చరిత్ర, సంస్కృతితో తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పేరు మార్పు జరగాలని వీహెచ్పీ కోరింది.
దీపాల పండుగ దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మన చుట్టూ సానుకూలత స్ఫూర్తి ప్రబలాలి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఓ గుడ్న్యూస్ చెప్పింది. ఈ వార్షిక టోల్పాస్ను మీకు నచ్చిన వాళ్లకి బహుమతిగా ఇవ్వొచ్చని పేర్కొంది. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ కొత్త ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జేడీయూ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్తాఫ్ ఆలం రాజు నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్ ను మార్హౌరా నుంచి బరిలోకి దింపింది లోక్ జనశక్తి పార్టీ.
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో శనివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. చాంద్శైలి ఘాట్ వద్ద యాత్రికులతో వెళ్తున్న ఓ పికప్ ట్రక్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రయాణీకులు మృతి చెందారు. మరో 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. చైనాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడి లగేజీలో బ్యాటరీ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో విమానాల్లో ఉన్న ప్రయాణికులందరూ భయందోళన చెందారు. చవిరికి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది.