TDP Leader Nara Lokesh: మంగళగిరి కోర్టుకు నారా లోకేష్.. పాదయాత్రకి బ్రేక్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. శుక్రవారం మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. వసీపీ నేతలపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన కోర్టుకు వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి, సింగళూరు శాంతి ప్రసాద్ పై లోకేష్ గతంలో పరువు నష్టం కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం యువగళం పాదయాత్రకు లోకేష్ విరామం ఇచ్చారు. తిరిగి శనివారం సాయంత్రం 4 గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nara-lokesh-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/yarlagadda-tdp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/7-13-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kasu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/MLA.webp)