ఆంధ్రప్రదేశ్ Girl MIssing Case: ఎనిమిది రోజులు అయినా వీడని బాలిక మిస్సింగ్ మిస్టరీ! నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీ పై ఇంకా మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఇప్పటికీ ఎనిమిది రోజులు గడుస్తున్నప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn