PM Modi: తెలంగాణలో RR ట్యాక్స్.. రేవంత్ సర్కార్పై మోడీ సంచలన వ్యాఖ్యలు
TG: అందోల్ సభలో రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ. తెలంగాణలో RR ట్యాక్స్ తీసుకొచ్చారని అన్నారు. డబుల్ R ట్యాక్స్ తో నల్లధనం ఢిల్లీ చేరుతోందని ఆరోపణలు చేశారు.
TG: అందోల్ సభలో రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ. తెలంగాణలో RR ట్యాక్స్ తీసుకొచ్చారని అన్నారు. డబుల్ R ట్యాక్స్ తో నల్లధనం ఢిల్లీ చేరుతోందని ఆరోపణలు చేశారు.
ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారని మోడీ అంటున్నారని అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ముస్లిం సమాజంలోని పురుషులు ఎక్కువగా కండోమ్లను వినియోగిస్తున్నారని, చైల్డ్ స్పేసింగ్లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని అన్నారు. మోడీ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చుస్తున్నారని ఫైరయ్యారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుందని అన్నారు. 100ఏళ్లలో భారత్ ను హిందూ రాజ్యాంగ మార్చాలని 1925లో RSS ప్రతిజ్ఞ చేసిందని పేర్కొన్నారు.
TG: పదవి కావాలంటే రాహుల్ గాంధీ రెండు సార్లు ప్రధాని అయ్యేవారని అన్నారు మంత్రి తుమ్మల. బీజేపీ.. రాముడిని బ్యాలెట్ బాక్స్లోకి తీసుకురావడం దారుణమన్నారు. ప్రధాని హోదాలో మోడీ, మాజీ సీఎం కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
TG: మా వయస్సు మీరిపోతుంది... ఈ తెలంగాణ మీది.. భవిష్యత్తు మీదే.. రాష్ట్రాన్ని ముందుకు నడిపేది యువత అని అన్నారు కేసీఆర్. మేకిన్ ఇండియా, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో వంటి నినాదాలు ఇవ్వడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.
AP: కాంగ్రెస్పై మోడీ విషం చిమ్ముతున్నారని అన్నారు షర్మిల. మతాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారని.. మోడీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిదని అన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 'మహాలక్ష్మి' పథకం కింద ప్రతి నెల అర్హులైన మహిళల ఖాతాలో రూ.8,500 జమ చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పేదరికం అనేది లేకుండా చేస్తామన్నారు.
ప్రముఖ ఎక్స్ (ట్విటర్) యజమాని ఎలాన్ మస్క్ ఇండియాకు రానున్నారు. ఏప్రిల్ 22న ఎలోన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ విషయాన్ని మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారత్ లో టెస్లా కార్ల పెట్టుబడుల పై చర్చలు జరిపేందుకు వస్తున్నట్లు మస్క్ తెలిపారు.
బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు మంత్రి సీతక్క. అందుకే రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని విజయం సాధించాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికే మోడీ సర్కార్ అక్రమ కేసుల్లో సీఎంలను అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.