Latest News In Telugu National : ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట.. నిర్దోషి అని ప్రకటించిన బాంబే హైకోర్టు మావోయిస్టుల సంబంధాలున్నాయంటూ అరెస్ట్ చేసిన ప్రొఫెసర్ సాయిబాబాకు ఎట్టకేలకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు ఆయన నిర్దోషి అని ప్రకటించింది. 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. By Manogna alamuru 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn