ఆంధ్రప్రదేశ్ Nadendla: ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులే.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక..! కాకినాడ జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఆ శాఖ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన కౌలు రైతులకు న్యాయం చేసే దిశగా ఆలోచనలు చేయాలన్నారు. రేషన్ సరుకుల సరఫరాపై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn