Middle East Crisis : యుద్ధం కొనసాగితే భారత్కు భారీ షాక్... ఐఎంఎఫ్ మాజీ చీఫ్ గీతా గోపీనాథ్ హెచ్చరిక..
పశ్చిమాసియాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఘర్షణలు మరింత తీవ్రమైతే, భారత ఆర్థికవ్యవస్థ తీవ్రమైన ఆర్థిక షాక్ను ఎదుర్కొనే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) మాజీ చీఫ్, ప్రముఖ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ హెచ్చరించారు.
/rtv/media/media_files/2026/05/21/gita-gopinath-2026-05-21-20-32-15.jpg)