సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో..ఒక్కరోజే ఎంత మంది జర్నీ చేశారంటే!
మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మూడు కారిడార్లలో ఆదివారం ఒక్కరోజే 5.47 లక్షల మంది మెట్రో మార్గాల్లో ప్రయాణించారు.
మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మూడు కారిడార్లలో ఆదివారం ఒక్కరోజే 5.47 లక్షల మంది మెట్రో మార్గాల్లో ప్రయాణించారు.
చాలామంది ప్రయాణికులు సులభంగా, వేగంగా తమ గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో రైళ్లో ప్రయాణాలు చేస్తుంటారు. అయితే దేశవ్యాప్తంగా నిత్యం కోటి మంది మెట్రోల్లో ప్రయాణిస్తున్నారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. దేశంలో 20 నగరాల్లో దాదాపు 895 కిలోమీటర్ల మేర మెట్రో వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు.
హైదరాబాద్ మెట్రో విస్తీర్ణం పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే ఒకసారి సర్వే చేసిన మెట్రో అధికారులు మరోసారి డ్రోన్ సర్వేకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. రూ.59 రీఛార్జ్కే ఆగస్టు 12,13, 15 తేదీల్లో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణింవచ్చు. ఆగస్టు 14న ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు. అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ఈవెంట్లో మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ఈ ఆఫర్ని ప్రారంభించారు .