Hidma Team: APలో 31 మంది మావోస్టులు అరెస్ట్.. 60 మంది హిడ్మా టీం ఆంధ్రాలోకి!
కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. పట్టుబడిన మావోయిస్టులు అంతా హిడ్మా టీం అని తేల్చారు పోలీసులు.
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t131257670-2025-11-20-13-14-23.jpg)
/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)