Mancherial : శృంగారం ఆశచూపి యువకుడిని కడతేర్చిన వివాహిత.. ఎడ్లబండిలో తీసుకెళ్లి!
వివాహితతో అక్రమ సంబంధం మోజులో ఓ యువకుడు దారుణంగా ప్రాణాలు కొల్పోయిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కమ్మరిపల్లిలో జరిగింది. మహేందర్ తో కొంతకాలం లేచిపోయి వచ్చిన పద్మ.. మోజు తీరిన తర్వాత భర్త శేఖర్ తో కలిసి ప్రియుడిని హతమార్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/dog-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/99c86f7a-1171-4da8-ba25-a44cf9dc5afb-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/5476-jpg.webp)