Latest News In Telugu ఆ ఊరిలో ఒకే కుటుంబం ఉంటోంది.. ఎందుకో తెలుసా ? మహారాష్ట్రలోని మేల్ఘాట్ అటవీ ప్రాంతంలో పిలీ అనే గ్రామంలో ఒకే కుటుంబం నివసిస్తోంది. 20 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్టు చేపట్టడంతో ఆ గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు వెళ్లిపోగా ఒకే కుటంబం మాత్రం అక్కడే నివసిస్తోంది. తమకు అక్కడే ఆస్తులు ఉండటంతో వెళ్లలేదని ఆ కుటుంబం చెబుతోంది. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn