నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు! మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 36 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. By Archana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra: మహారాష్ట్రలో నాలుగేళ్ళ చిన్నారుల పై అఘాయిత్యం.. టాయిలెట్కు తీసుకెళ్లి..! మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. బదలాపూర్ ప్రీ ప్రైమరీ స్కూల్లో క్లీనింగ్ బాయ్ గా పనిచేస్తున్న 23ఏళ్ల అక్షయ్ షిండే నాలుగేళ్ల చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆగస్టు 12న ఈ ఘటన జరిగింది. చిన్నారులను టాయిలెట్కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. By Archana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn